గూడు లేని నిరుపేదలకు ప్రభు త్వం ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి అందజేస్తున్నది. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం వందలాది గృహాలను నిర్మించి ఇప్పటికే లబ్ధిద
సాగు నీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తు నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టులు నిర్మించడంతో నేడు మండు టెండల్లో నిండుకుండలను తలపిస్తున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఏ కృష్ణారావు, హిందుస్థాన్ టైమ్స్ అసోసియేట్ ఎడిటర్ ఏ శ్రీనివాసరావుల తల్లి సంపతమ్మ (88) మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా
Medical College | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ సంకల్పంలో మరో
అడుగుపడింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి ఇచ్చింది. వంద మెడిక�
Minister Harish Rao | కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం కార్యక్రమాలపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్�
Minister Gangula | బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
TS Weather Update | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Minister Harish Rao | రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిప�
పేరులోనే ప్రఖ్యాతి- పాలంపేట కీర్తి
వందేళ్ళ కిందటే కరెన్సీ నోటు పై రామప్ప
ఆలయం ముద్రింపు- రామప్పకు గుర్తింపు
అదేతెచ్చింది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నది. ప్రతి నియోజకవర్గంలో 24 యూనిట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 72 యూనిట్లను అం�
తెలంగాణ ఉద్యమ లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు.. కొట్లాడి కొత్త రాష్ట్రం సాధించుకున్నాం.. ఉద్యమ రథసారథి కేసీఆర్ తెలంగాణ పగ్గాలు అందుకున్నారు. ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా ఏ లక్ష్యా�
Palamuru | ‘ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా. పార్టీలు పోటీలుపడి గంజి కేంద్రాలు పెట్టేవి. పాలుగారిన పాలమూరులో ఈ దురవస్థ ఎప్పుడు పోద్దిరా దేవుడా అని ఏడ్చేవాళ్లం. పాలమూరు జిల్లాలో ఇయ్యాల గంజికేంద్�
పారిశ్రామిక రంగంలో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ కాటేదాన్ �
తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద