BRS Party | రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం గురువారం బులిటెన్ విడుదల చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ తరఫున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు బులిటెన్లో పేర్కొ
Minister Jagadish Reddy | నీటిపారుదల రంగంలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ విజయాలు సాధించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సమ�
B Vinod Kumar | తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇన్నేండ్లలో వారు చేసింది శూన్యమని, అభివృద్ధి, విద్యకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య
Minister KTR | కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ రూ.200 పెన్షన్, 3 గంటల కరెంటు వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట
Minister KTR | కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 సంవత్సరాల్లో రాష్ట్రంలో సక్రమంగా పని చేస్తే ఈ సమస్యలెందుకుంటయ్.. ఈ యాత్రలెందంటూ ఆ పార్టీ నేతలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
Minister Satyavathi Rathod | సీఎం కేసీఆర్ పాలనలో చెరువులకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి కారణంగా మండు వేసవిలో కూడా చెరువులు మత్తళ�
తెలంగాణలో సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
Tragedy | లారీ డ్రైవర్గా పనిచేసే భర్త మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి తరచూ భార్యతో గొడవపడడంతో ఆమె తట్టుకోలేక ఉరి వేసుకుని మృతిచెందింది. రోజు వ్యవధిలోనే భార్య మరణాన్ని తట్టుకోలేక పురుగుల మందుతాగిన భర్త చికి�
Hyderabad | పార్ట్ టైమ్ ఉద్యోగాలతో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడం.. ప్రముఖ హోటల్స్, వివిధ కంపెనీలకు రివ్యూలు రాయడం.. అరగంట పాటు మీరు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే వేలు సంపాదించవచ్చంటూ సైబర్నేరగాళ్లు చేసే మ�
కరువు పాటలు పాడుకున్న బీడు బారిన నేలలో ఇవాళ కాళేశ్వరం జలాలు పుష్కలంగా పారుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి వల్ల నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కుర