A leader is one who knows the way,goes the way and shows the way అంటాడు జాన్ సీ మ్యాక్స్వెల్. తెలంగాణ రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిజంగా అలాంటి నాయకుడే..
ప్రజల్లో తిరిగినోడు.. ప్రజల నాడి తెలిసినోడు.. ప్రజల గోసలు చూసినోడు.. ప్రజా సేవే ఊపిరిగా బతికినోడు.. అందుకే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నింటికీ పేదలే ప్రామాణికంగా ఉంటారు. చేయీకాలు కూడదీసుకొం టూ, అవరోధాలను అధిగమి�
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదని, ఊరికో క్రీడా మైదానం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కొనియాడారు.
telangana | ఈ వాతావరణాన్ని మార్చడం కోసం.. మొగులు వైపు రైతు చూడకుండా ఉండటం కోసం.. కరెంటు కోసం అన్నదాత ఆరాటపడకుండా చేయడం కోసం.. నేతన్నల మగ్గం అలుపులేకుండా పని చేయడం కోసం.. కులాలను నిలబెట్టడం కోసం.. తెలంగాణ అస్తిత్వాన్�
కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పార్టీ అధినేత జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గిరిజన గురుకుల విద్యాలయాలను మంజూరుచేసింది. మహబూబాబాద్లో ఒకటి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట-కోనాపూర్లో మరో గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర గి�
ప్రపంచంలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.. అంటూ ఐఎస్బీ క్యాంపస్లో బోధించే ఛేంజ్ మేనేజ్మెంట్ పాఠాలు తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న భాగ్యలక్ష్మమ్మకు ఎలా తెలిశాయో! వెదురును చాపలు, బుట్టల తయారీకే పరిమితం
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021ల�
వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలకు మంగళం పాడటంతోపాటు జీఎస్టీ విధించి వారి ఉపాధిని దె�