DGP Anjani Kumar | పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేయడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో విరివిగా పర్యటించాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జన్మది�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి పెద�
Cm Bhagwant Mann | తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృ�
పోలండ్ దేశానికి పంపిస్తామని చెప్పి.. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన యువకులను అక్రమం గా సెర్బియాకు తరలించి, నరకయాతనకు గురిచేసిన ఓ కన్సల్టెన్సీ బాగోతం వెలుగులోకి వచ్చింది.
Telangana | బ్లడ్బ్యాంకుల ఏర్పాటులో రాష్ట్రం ముందువరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 268 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.
దేశంలోనే దివ్య క్షేత్రంగా, మహిమాన్విత స్థలంగా కొండగట్టును తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంకురార్పణ చేశారు.
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినకడన వెళ్తున్న స్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శివమాలధారణ స్వాములు ఇరుముడితో ఏటా కృష్ణానదీ తీరం వెంట.. మరబోట్ల సాయంతో తెలంగాణ నుంచి ఏపీలోని