విద్యుత్ విజయోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం పలు చోట్ల విద్యుత్ ప్రగతి సభలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యుత
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్తు రంగంలో పురోభివృద్ధి సాధించామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని, జాతీ�
తాగు, సాగుకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా
మే నెలలో రెండు వారాల పాటు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం బ్రిటన్, అమెరికా పర్యటించినప్పుడు రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. అనేక దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ ఆఫీసులు, ఫ్యాక్�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కవి �
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ఎనిమిదవ తెలంగాణ అంతర్ జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్షిప్లో బాసా సూర్యాంశు మూడు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. తనకు తిరుగులేదన్న రీతిలో బరిలోకి దిగిన సూర్యాంశ్.. 50మీటర�
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) కేడర్ కేటాయింపులకు సంబంధించి దాఖలైన కేసుల విచారణను జూలై 3కి హైకోర్టు వాయిదా వేసింది.
సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితులై, మహారాష్ట్రలో వంజరి కులస్థులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని అఖిల భారత, తెలంగాణ వంజరి సంఘాల నేతలు పేర్కొన్నారు.
Jagadish Reddy | సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చ�
DGP | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు.
Group -1 | హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.