యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్యాడ్లర్ల జోరు కొనసాగుతున్నది. మొయినాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ అండర్-13 బాలికల విభాగంలో తెలంగాణ ప్లేయర్ వెంకట మహిమ కృష్ణ 3-2�
నిర్మల్ సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 4.20 గంటలకు నిర్మల్కు చేరు
ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్.
‘నాడు ఏప్రిల్ వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని వాగుల్లో చిన్నచిన్న చెలిమెలు తీసి నీళ్లు ఊరితేనే ప్రజల గొంతు తడిసేది.. అవి కూడా పావుగంటపాటుకు పైగా లైన్లో ఉండి పట్టుకునేవారు.
రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ సోమవారం ప్రారంభమై, 9న ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీ�
Medico Suicide | ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మృతురాలిని సముద్రాల మానస (22) గా గుర్తించారు. విద్యార్థి కళాశాల ఎదురుగా ఉన్న హాస్టల్ నాలుగో అంతస్థులో
CM KCR | ఎవరైతే ధరిణి బంగాళాఖాతం వేస్తామన్నా.. ఆ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్ర�
CM KCR | నిర్మల్ : తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కారణమని(ప్రభుత్వ ఉద్యోగులు) కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టరేట్ను ప్రారంభిం�
Rain Alert | హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం కురిసింది.
TS Weather Update | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Kanti Velugu | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్�
Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయ�