రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ(ఆర్అండ్బీ) ఆధ్వర్యంలో 27,737.21 కిలోమీటర్ల పొడవున అన్నిరకాల రోడ్లు ఉన్నాయి. 316.72 కిలోమీటర్ల మెటల్ రోడ్లు, 903.48 కిలోమీటర మేర మట్టి రోడ్లు ఉన్నాయి.
శాసన మండలి చీఫ్విప్గా ఎమ్మెల్సీ టీ భానుప్రసాదరావును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. మండలి విప్లుగా ఎమ్మెల్సీలు పాడి కౌశిక్రెడ్డి, సుంకరి రాజు (శంభీపూర్ రాజు) నియామకం అయ్యారు.
Mahmood Ali | రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ వెల్లివిరుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని అన్నారు.
Minister Harish Rao | రామగుండం మెడికల్ కాలేజీలో ఆడ్మిషన్లలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆ ఆస్పత్రికి సింగరేణి పేరు పెడతామని.. సింగరేణి కార్మికులకు ప్రత్యేక వా�
Minister Harish Rao | ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ తీసుకొచ్చేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభు�
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో సబ్సిడీమీద రోయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
ఎనోనేళ్లుగా ఎదురు చూస్తున్న పోడు సమస్యకు పరిష్కారం దొరు కుతుండడంపై గిరిజనుల్లో ఆనందం నెలకొంది. పోడు పట్టాల విషయ ంలో గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక ప్రదర్శన ఆకట్టుకుంటున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 200మీటర్ల వ్యక్తిగత మెడ్లెలో రాష్ట్ర యువ స్విమ్మర్ సాయి నిహార్ 2: 12:70 సెకన్ల టైమింగ్తో రజతం సొంతం చేసుకున్నాడు.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : సబ్బండవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యే యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చేందుకు కృషి చ�