నిన్నటి ఉద్యమాల తెలంగాణ... నేడు ఉజ్వల తెలంగాణగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మనసా వాచా కర్మణా అంకితమైందని తెలిపారు. 2014లో రాష్ట్�
Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తుండగా, సాగు సంబురంగా సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి.. 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ సరఫర
తెలంగాణ క్రీడారంగం అద్భుతమైన విజయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని పేర్క�
పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి అద నపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు హైదరా బాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాల య్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మరో 540 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది కౌన్సెలింగ్లో భాగంగా కన్వీనర్ కోటాలో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా మహేశ్వరం, షాద్నగ
: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని బంజారా భవన్లో గిరిజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి.
Mulugu | ములుగు : ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్�
Alampur | అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�