RRR | రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం ఇంతకాలం భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం భరించాలని పట్టుబట్టిన కేంద్ర జాతీయ రహదారులశాఖ, ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించ�
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తుశాఖ అప్రమత్తంగా ఉన్నదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. ప్రజలు కరెంట్తో జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్తు స్తంభాల
BJP | వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని మీడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు.
Minister KTR | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులకు అండగా నిలవాలని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. అటు.. కాంగ్రెస్ మూడు గంట
రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గురువారం తెరిపిలేకుండా వాన లు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని, ముఖ్యంగా శుక్�
Minister Harish Rao | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశా�
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అగ్నిమాపకశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 210 మందిని మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తు�
Telangana వైద్యారోగ్యశాఖలో భారీ ఎత్తున కా రుణ్య నియామకాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కారుణ్య నియామకా ల కోసం ఏకంగా 1,266 పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్�
చాలారోజులుగా చినుకు రాక కోసం ఎదురుచూసిన రాష్ట్రం.. ఇప్పుడు వానజల్లులో తడిసి ముద్దవుతున్నది. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కమ్మేసింది. 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా
Rains | భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పరిస్థితిని సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ
రాష్ట్రంలో నదులు, చెరువులు, కాలువలు నిండుకుండలా కనబడుతున్నాయి. కాకతీయులు, రెడ్డిరాజులు తవ్వించిన చెరువులు, మధ్యతరహా రిజర్వాయర్ల ఆసరాతో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్నది.
Telangana | ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల సాక్షిగా అన్నదాతలు రేవంత్ కరెంటు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన ముక్కు నేలకు రాసి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘3 గంటల కాంగ్రెస�
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను ఇటీవల విడు�
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పరిపాలన సాగించి వెక్కిరించే నోళ్లే ‘వహ్వా’ అనేట్టు చేసుకున్న కేసీఆర్ పాలన ఇవ్వాళ తోటి రాష్ర్టాలకు ఒక అభివృద్ధి నమునాగా నిలిచింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం అర�