TSLPRB | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్�
ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేవలం ఆసరా పింఛన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.971 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
తమ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రస్తుత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
తెలంగాణ అనేక త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాలు నిర్లక్ష్యం చేయబడి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలనలో తెలంగాణను నామరూపాల్లేక�
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన వేర్వేరు క్రీడా విభాగాల్లో వ్రితి అగర్వాల్, వీ లోకేశ్ పసిడి పతకాలతో మెరిశారు.
వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు
జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి, సత్తా చా టారు. జాతీయంగా 20 మంది విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్ను సాధించగా, వారిలో ముగ్గురు మన విద్యార్
గిరిజన యూనివర్సిటీపై తెలంగాణ నుంచి తమకు ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాం�
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 16న వెయ్యి మందితో మెగా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయుష్ పీజీ వైద్య విద్య సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. దీని ఆధారంగా పీజీ ఆయుర్వేదం, హోమియో, యునాని కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల
minister harish rao | ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్రం సంఘం హర్షం వ్యక్తంచేసింది.