జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డాటా అనలెటిక్స్ (బీబీఏడీఏ) కోర్సుకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. డబుల్ డిగ్రీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఈ కోర్సును కొత్తగా ప్రవేశపె
ఖమ్మం నగరవాసుల సౌకర్యార్థం రూ.8 కోట్లతో ఖమ్మం నడిబొడ్డున వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మించినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
Mahindra and mahindara | తెలంగాణలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. జహీరాబాద్లో ఉన్న ప్లాంట్కి అనుబంధంగా లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చే�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతున్నదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తె�
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గుట్ట వద్ద ఆదిమానవుల ఆనవాళ్లను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు.
సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేదని, ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని సీఎం కే
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
: తెలంగాణలోని అన్ని పోస్టాఫీసుల్లో 9,10వ తేదీల్లో సుకన్య మహా మేళా నిర్వహించాలని తపాలాశాఖ నిర్ణయించింది. 6,208 పోస్టాఫీసుల్లో రెండు రోజుల్లో 30 వేలకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలను తెరువాలని భావిస్తున్నది.
దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసి.. నాలుగువేల మంది సిబ్బందిని అదనంగా నియమించిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
TS Govt | తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్లకు పదోన్నతులు లభించాయి. ఈ ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.