Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన మరోమారు తెలంగాణకు పెట్టుబడుల వరదను పారించింది. కేవలం 15 రోజులలో రూ.36,000 కోట్ల ఎంవోయూలను కేటీఆర్ సాధించుకొచ్చారు.
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ �
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఈజీగా గెలుస�
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల
Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. ప్రజల బాగుకోసం కాకుండా అధికారమే పరమావదిగా ఆ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శిం�
జాతీయపార్టీల స్థితిని పరిశీలిస్తే, పాలకపార్టీపై సహజంగానే ఉండే స్వల్ప వ్యతిరేకతను కూడా ఏ పార్టీ పొందే అవకాశం లేదు. మిగతా మూడు పార్టీల మధ్య ఇవి ఖచ్చితంగా చీలిపోతాయి. ఈ మూడు పార్టీలే కేంద్రంలోనూ, దేశమంతటా త�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, గుజర�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్ర�
ధరణి ఒక్కటే.. కానీ వందల భూ సమస్యలను దూరం చేసింది.. గెట్ల నుంచి వందల ఎకరాల పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టింది.. సత్వర స్లాట్ బుకింగ్.. వేగంగా భూ రిజిస్ట్రేషన్లు.. త్వరగా పాస్పుస్తకాలు చేతికి.. ఇలా ఓ మంచి ఫార్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న�
తొమ్మిదేండ్లలో జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాలపై �
ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడం.. కర్షకుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ధరణి’తో రైతులకు సులభంగా, పారదర్శంగా సేవలు అందుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో ప�