హైదరాబాద్లోని కోకాపేట్లో నిర్మించనున్న భారత్ భవన్ (సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్)కు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, శేరి సుభాష్రెడ్డి పాల్గొన్నారు.