Sriram Sagar Dam | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన భారీ వానలతో గోదావరిలోకి భారీగా వరద వస్తున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతున్నది.
Rajanna temple | వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ప్రసాదాల తయారీలో వినియోగించే దిట్టం కాజు, కిస్మిస్, శర్కర, నెయ్యి నాణ్యతా ప్రమాణాలను అధికారులు పరిశీల
Minister Koppula | సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పెద్దన్నలా మారి జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు. గతంలో వారు అడగకముందే పెన్షన్ను పెంచిన సీఎం కేసీఆర్ తాజాగా మరో వెయ్యి రూపాయలు పెంచి 4,116 చేయడం పట్ల సంతోషం వ్యక్తం చ�
MLC Kavitha | ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీన�
Red Alert | రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న 24గంటల
Heavy rains | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు పలుచోట్ల రోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎర్కొంటున్నారు. కాగా, జిల్లాలోని వేములవాడ మూలవాగులో బుగ్గారం గ�
Minister Gangula | వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్ర
Heavy rains | రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో 1868 ఎంఎం వర్షం కురిసింది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతి�
Heavy rains | అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భార
Karimnagar | జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానిక �
అతడు సామాన్యుడే, కానీ..!
అణగారిన జాతిలో జ్యోతిలా వెలిశాడు.
పదునెక్కిన బాణానికి పర్యాయపదమై నిలిచాడు
ఎత్తిన పిడికిలినే జెండా చేసి
పల్లె నుంచి ఢిల్లీ దాకా...
గులాబీ జెండాలను ఎగరేశాడు
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయటం అభినందనీయం. భూస్వామ్య వ్యవస్థకు, ఫ్యూడల్ అవశేషాలకు చిహ్నంగా కొనసాగుతున్న వీఆర్ఏ వ్యవస