రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దానిలో భాగంగా త్వరలో గురుకుల పాఠశాలల్లో భారీ ఎత్తున ఖాళీల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన కం�
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, ఒక్క తెలంగాణలోనే 7.8 శాతం ఉన్నదని చెప్పారు.
Errabelli Dayaker Rao | భూపాలపల్లిలో రూ. 312 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్తో ప�
TS Group-3 | గ్రూప్-3 పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారం ముగిసింది. ఇప్పటి వరకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నట్లు తెలంగాణ పబ్ల�
KTR | KTR | కేసీఆరే గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకపోతే.. తెలంగాణ వచ్చునా?.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చునా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించార�
KTR | నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పత్రిపక్షా
KTR | కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు మళ్లీ ఆ దిక్కు మాలిన పాలన రాష్ట్రం కావాలా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ ప
Minister Prashant Reddy | రికార్డు సమయంలో హైలెవెల్ వంతనెల నిర్మాణాలను పూర్తి చేసుకొని, ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా
Minister KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.
yadagiri gutta | యాదగిరి గుట్ట (yadagiri gutta)లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (brahmotsavalu) కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం లక్ష్మీనరసింహ స్వామి (sri lakshmi narasimha swamy) వారు మత్స్య అలంకరణలో భక్తులకు దర్
GPS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మంజూ రు కాలేవు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా అవి ఏ సంవత్సరానికో, ఆరు �
Marriage Certificate | ఇకపై గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలోనే వివాహ నమ�