Telangana | రాష్ట్రంలోని గొర్రె కాపరుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బా�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎనిమిదేండ్లలో
Yadagirigutta | యాదగిరిగుట్ట చుట్టూ అనేక ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు గొప్పగా విరాజిల్లుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. యాదగిర
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉంద�
Viral News | అనారోగ్యంతో దవాఖానలో చేరిన వధువుకు.. పెద్దలు నిర్ణయించిన శుభ ఘడియల్లోనే వరుడితో తాళి కట్టి పెండ్లి జరిపించారు. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతి�
రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
సమైక్య పాలనలో గుక్కెడు నీటికి గిరిజనులు ఎంత దుర్భర పరిస్థితులు అనుభవించారో ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పార, పర్ధాన్ గూడ, గోండు గూడ గ్రామాలు పక్కపక్కనే ఉ�
యాదాద్రి తరహాలో దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
శ్రీరాముని పాలనలో కరువు ఊసే ఉండేది కాదట.. వర్షాలు సరైన సమయంలో పడేవట.. పంటలు బాగా పండి రాజ్యం సస్య శ్యామలంగా ఉండేదట.. ‘అట.. అట’ అని ఎందుకు అంటున్నానంటే మన కండ్లతో చూడలేదు కదా.
కొన్ని వేల ఏళ్ల క్రితమే పూర్వీకులు శాస్త్రీయ పద్ధతిలో పంచాంగం రూపొందించారని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. గ్రహాల కదలిక, అక్షాంశాలు, రేఖాంశాల ప్రాతిపదికన తిథి, వార, పర్వదినా