సచివాలయం అనేది రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతస్థాయి అధికార పీఠం. రాష్ట్ర పాలనకు సంబంధించిన అన్ని విధానపరమైన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శ
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు మహబూబ్నగర్ అర్బన్ మం డలం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో అమరరాజా సంస్థ ఏర్పాటు చేయనున్న లిథియం గిగా సెల్ కంపెనీ దేశంలోనే మొట�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
రజక, నాయీబ్రాహ్మణులకు ప్రతి నెలా అందిస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేయడం పట్ల ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందల్వాయికి చెందిన బాలుడు ఇటీవల హైదరాబాద్లో ఊరకుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన అందరినీ కలిచివేసింది.
ఎన్హెచ్ -167 కే జాతీయ రహదారి కందనూలు జిల్లాకు మణిహారంగా మారనున్నది. కొల్లాపూర్ సమీపంలో సోమశిల వద్ద వారధి మీదుగా ఇటు కల్వకుర్తి నుంచి.. అటు ఏపీలోని నంద్యాల వరకు ‘హాయి’వే నిర్మాణం చేపట్టనున్నారు.
Bandi Sanjay | రెండు నెలల కిందట బండి సంజయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంత్రి మాటలను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. మార్చడం ఖాయం అని పార్టీలో గట్టిగా వినిపించింది.
Bio Asia 2023 | సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో
కరీంనగర్ ప్ర జలకు పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
Bio Asia 2023 | ఫార్మారంగంలో రాబోయే దశాబ్దం భారత్దే అని.. దీనికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వాల్సి ఉం
Bio Asia 2023 | తెలంగాణలో నైపుణ్యంగల సిబ్బందికి కొదవలేదని, తమ విజయం వెనుక తమ ఉద్యోగులదే కీలకపాత్ర అని నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎంతో సహకారం లభించిందని చెప్పారు.