Road accident | వేగంగా వచ్చిన ఓ లారీ స్కూటర్ను ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఖమ్మం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైరా పట్టణంలోని ఎల్పీజీ ఔట్లెట్లో ప�
RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అటవీశాఖ మంత్రి అల్�
Road accident | ఓ ప్రైవేట్ స్కూల్ బస్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామం వద్ద తొర్రూరుకు చెందిన ఓ ప్�
MLA Chirumurthy | బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్ పల్లి మండలంలోని కోటి రూపాయలతో నిర్మించనున్న చిప్పలపల్లి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస
Minister Harish Rao | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని సదాశివపేట నుంచి కాంగ్రెస్, బీజే�
Road accident | జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తు ఓ ప్రాణాన్ని బలితీసుకోగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ కుటుంబం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ నుంచి హై
Minister KTR | తెలంగాణలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి గెలిచి దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ�
Minister Srinivas goud | పాలమూరు బిడ్డలు మట్టి మోసే లేబర్ స్థాయి నుంచి నేడు ఐటీ ఉద్యోగులు సాధించే దాకా ఎదిగారు. ఇది మరిచిపోలేని రోజు. మన పిల్లలు ఇక్కడే చదివి.. ఇక్కడే ఉద్యోగం చేసే అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని
Jupally Krishna Rao | మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు మరో ఝలక్ తగిలింది. ఆయన గడిచిన రెండు నెలలుగా చెప్తున్న కొల్లాపూర్లో చేరికల సభ అటకెక్కింది. ప్రియాంక గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్లో చేరుతానం టూ ఆయన చెప్తున�
Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్�
Pink Eye | కండ్లకలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానివల్ల ప్రమాదం ఏమీ లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పారు. కండ్లు �
Minister Harish Rao | గతంలో అంబులెన్స్ నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సిద్ధంగా ఉంటున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
కోట్ల రూపాయల విలువ చేసే మంచిరేవుల భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో 142 ఎకరాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చేసిన వాదనలకు ప్రతిఫలం దక్కింది.