దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
Ambala Raju | ఇల్లడుగు భూమి, చిన్న ఇల్లు తప్ప ఇంకే ఆస్తి లేని దళిత కుటుంబంలో పుట్టిండు రాజు. అయ్య ఊళ్లో బర్లు కాసేటోడు. అంకుశాపూర్లో పుట్టి.. సమస్యల అంకుశం దెబ్బలకు తట్టుకుని... అంబేద్కర్ ఫెలోషిప్తో అమెరికా వెళ్�
Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 25 : గాంధీ దవాఖానలో రోగి వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది �
Hyderabad | కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్తో నడిచే వాటిని ప్రవ�
Doctor | ఆరేండ్ల కింద వైద్యురాలు ఓ మహిళకు డెలివరీ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
AIIMS Bibinagar | తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్.. కేవలం బీజేపీ ప్రచారానికే అని మరోసారి తేటతెల్లం అయ్యింది. పేదలకు వైద్యం అందించాల్సిన దవాఖానలను సైతం బీజేపీ తన స్వార్థానికి వాడుకొన్నదనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ�
Make in India | మేకిన్ ఇండియా అంటూనే వైద్య రంగానికి అవసరమైన ఎన్నో పరికరాలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుండటంపై లైఫ్సైన్సెస్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన పరికరాల విషయంలో చైనా లాంటి దేశాలపై ఆధారపడ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనల్లో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థ�
తెలంగాణ ప్రాంతంలోనే జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ప్రీతిపాత్రమైనది. భగవంతుణ్ణి పూలతో పూజించటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ.
తెలంగాణ రాష్ట్ర ప్రగతి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశ భవిష్యత్కు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ స్పష్టం చేశారు.
MBBS Student | నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న హర్ష తాను చదువుకుంటున్న హాస్టల్ గదిలోనే శుక్రవారం అర్ధరాత్రి బెడ్షీట్తో ఉరేసుకొని విగతజీవిగా మారాడు. అనారోగ్యమే అతని ఆత్మ�
పుట్లకొద్దీ వడ్లతో రాష్ట్రం ధాన్యరాశిని తలపిస్తున్నది. గత మూడేండ్లుగా కొనసాగుతున్న వడ్ల ఉత్పత్తి ఈ యాసంగిలోనూ కొనసాగనున్నది. ఈ సీజన్లో సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచ
Medical student preethi | పీజీ(అనస్థీషియా) మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ద్వితీ య సంవత్సరం విద్యార్థి సైఫ్ను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ శనివార�
ఈ నెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని, సూమారు రూ.150కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.