ప్రపంచస్థాయి ప్రమాణాలతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపడుతున్నామని, ఈ పనులు పూర్తయితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు యంత్రపరికరాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అందుకు, ప్రతి మండలానికొక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
మహిళా సంఘాల సభ్యులకు మార్చి నుంచి పావలా వడ్డీ రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లుగా పావలా వడ్డీ రుణాలివ్వలేదని చెప్తూ మార్చి, జూన్, జూలై నెలల్లో ఇస్తామని చెప్పారు
తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య అకాల మృతిపై ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Minister Koppula Eshwar | హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిర్మాణం పనులను తుది చేరాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ట్యాంక్బండ్ సమీపంలో నిర్మితమవుతున్న విగ్రహ నిర�
Minister Harish Rao | తెలంగాణ (Telangana) తొలి అమరుడు దొడ్డి కొమురయ్య Doddi Komaraiah) అని, ఉద్యమానికి కొమురయ్యని స్ఫూర్తిగా తీసుకున్నామని మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి (Sangareddy) కురుమ సంఘం బహిరంగ సభలో పాల్గొన్నారు.
Komuravelli | కొమురవెల్లి మల్లికార్జునస్వామి (Mallikarjuna Swamy) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారం ఆలయానికి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ‘మమ్మేలు మల్లన్న సామి, కొరమీసాల సామి�