CM KCR | మక్క రైతుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. యాసంగిలో సాగైన మక్కలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయశా�
CM KCR | అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర�
CM KCR | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో క�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి (BRS) అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పార్టీ ఆవిర్భావ దినోత్సవ (Formation day) శుభాకాంక్షలు తెలిపారు
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ (BRS) పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ (Telangana) తల్లి విముక్తి కో�
సీఎం కేసీఆర్ మడమతిప్పని పోరాటం, అమరుల త్యాగాలతో సిద్ధించిన స్వరాష్ట్రంలో పాలన సాగించేందుకు శిథిల భవనాలే దిక్కయ్యాయి. రకరకాల సమస్యలతో అటు ఉద్యోగులు, ఇటు సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడేవారు. తెలంగాణ రాష్ట్�
రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యూము�
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా
తాటిచెట్టుపై నుంచి జారిపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ కల్లుగీత కార్మికుడిని తోటి కార్మికులు కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలోని వడ్డె
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ క్రమంలో వడ్డెర కాలనీ వద్ద ఆ
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�
పచ్చ పత్రికలు ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అకాలవర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ వచ్చిన తర్వ�
సర్కారు బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. మన ఊరు -మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రవేశ పెడుతున్నది.