నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమం ఈ నెల 30న మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుండగా, సంబంధిత అధికారులు, ఉద్యోగులంతా 12 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆద�
‘ఎన్నికల సంవత్సరం వచ్చింది. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ బయల్దేరినయ్. మాయ మాటలతో లొంగదీసుకుని, అధికారం చేపట్టాలనే కుట్రలు చేస్తున్నయ్. వాటి మాయమాటలకు లొంగితే మునిగిపోతం. మోసపోతే గోసపడుతం. మన సంపదను �
హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప�
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�
భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఇరువై మూడేండ్లు. ఇరువై మూడేండ్ల కిందటి తెలంగాణ ఓ వెనుకబాటుతనానికి నిదర్శనం. ‘తెలంగాణ’ పదం మాట్లాడటమే కష్టం. ఆ పదాన్ని దాదాపు నిషేధిత జాబితాల
తెలంగాణ, మధ్యప్రదేశ్లోని హైపోథైరాయిడ్ రోగులకు అలర్ట్! రోగులు వినియోగించే ‘థైరోనామ్' ట్యాబ్లెట్ల విషయంలో ఫార్మా కంపెనీ అబ్బాట్ ఇండియా అలర్ట్ జారీ చేసింది.
Manjeera Kumbh Mela | జహీరాబాద్ : మంజీరా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ శివారుల�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ సమ్మె విరమించారు. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టిజన్లు ఎదుర్కొంట
Telangana | హైదరాబాద్ : జిల్లాల్లో బ్లాక్ ప్లాంటేషన్ కోసం మైక్రో ప్లాన్ను సిద్ధం చేయాలని ఎనిమిది జిల్లా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. కెనాల్ బండ్ ప్లాంటేషన్కు భారీ అవకాశా
TS EdCET 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1వ తేదీ �
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంళవారం రాత్రి, బుధవారం ఉదయం వాన దంచికొట్టిన విషయం తెలిసి�
TS Weather Report | రాష్ట్రంలో మరో రెండు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరు�
సూడాన్లో (Sudan) చిక్కుకున్న తెలంగాణ పౌరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారత్కు తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ (Telangana) ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష�