అది తాహెర్ కొండాపూర్. కరీంనగర్ మండలంలో చిన్న గ్రామం. 610 ఎకరాల సాగు భూమి ఉంటుంది. యాసంగిలో 570 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి పంట కోతకు వచ్చింది. ఇద్దరు రైతులు మాత్రమే నాలుగు ఎకరాల్లో కోతలు పూర్తి చేశారు.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతునూ వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. ‘మనకు సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు. మీర
పెద్దపల్లి జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకం భావితరాలకు దిక్సూచిగా పనిచేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం ఆ
25 మంది ప్రయాణికులతో విక్రమ్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి క్రాస్ రోడ్డు
దేశానికి స్ఫూర్తి నింపేలా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టారని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ మహిళ. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామానికి చెందిన శ్రీరామోజీ రేఖా ప్రభాకర్ తన 50వ ఏట ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ నంబర్-2లో
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన త్వరలో జరుగనున్నది. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగినా తెలంగాణ ప్రతిపాదనలను ఏపీ తిరస్కరించడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఏపీ భవన్ సముదా�
సూడాన్లో అంతర్యుద్ధం కారణంగా భారత్కు తిరిగి వస్తున్న తెలంగాణవాసులను వారి స్వస్థలాలకు పంపించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఇందుకు ఢిల్లీలోని తె లంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ ర�
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ (తెలంగాణ) ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో బు�
నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమం ఈ నెల 30న మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుండగా, సంబంధిత అధికారులు, ఉద్యోగులంతా 12 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆద�
‘ఎన్నికల సంవత్సరం వచ్చింది. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ బయల్దేరినయ్. మాయ మాటలతో లొంగదీసుకుని, అధికారం చేపట్టాలనే కుట్రలు చేస్తున్నయ్. వాటి మాయమాటలకు లొంగితే మునిగిపోతం. మోసపోతే గోసపడుతం. మన సంపదను �