మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.
ఈ చిత్రంలో కన్పించేది పాము అనుకుంటున్నారా? కానే కాదు. ఇది చేప. దీన్ని మలుగు పాపెర అంటారు. ఇది అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లలో ఉండే ఈ చేప దొరికితే అదృష్టమే. అనేక ఔషధ గుణాలు ఉండే ఈ చేప ఆరోగ్యానికి ఎంతో మంచ�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను జూన్ 5కు వాయిదా వేస్త�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
Minister Srinivas Goud | గీతవృత్తిలో మరణాలు, ప్రమాదాలను నివారించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనా�
Telangana | హైదరాబాద్ : జీవో నంబర్ 58, 59 కింద ఇంటి స్థలాల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్ట�
Minister Dayakar Rao | దేవాదుల కాలువ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసి, జూన్కల్లా ఆ కాలువల్లో నీళ్లు పారేలా సంసిద్ధం చేయాలని మంత్రి దయాకర్రావు ఇంజినీర్లను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో అధికారులతో స�
KTR | హైదరాబాద్ : రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో టెక్స్టైల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపైన, వాటి అమల�
TSLPRB | హైదరాబాద్ : ఈ నెల 30న పోలీసు కానిస్టేబుల్ (సివిల్, టెక్నికల్) ఉద్యోగాలకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ తుది రాతపరీక్షలకు సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్క ని�
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా కోరెం అశోక్ రెడ్డి నియామకం అయ్యారు. సీసీఎల్ఏ ప్రత్యేకాధికారిగా ఆశిష్ సంగ్వాన్, సీసీఎల్ఏ కార్యద�
TS Weather Report | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Telangana | అమెరికాలోని న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా అమెరికా సెనెటర్ (న్యూజెర్సీ ) కోరి బుకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహేష్ బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆధ్వర్యంలో �
Telangana | హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు ని�