Secretariat | రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలను శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్�
Dharani | ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది.
వరంగల్లో (Warangal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు వరంగల్లో భమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCR) తెలిపింది.
దేశంలోఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.10లోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్య�
ఒక వార్త కంటే ఫొటో ఎంతో విలువైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ�
చరిత్రను మలుపు తిప్పడంలో, గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపడంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తన వెంట నడిచే ప్రజా సమూహాలకు ఆశావాదం, ధైర్యం నూరిపోయడంలో తనకు తానే సాటి అని ఆయన మరోసారి నిరూపించారు. దశాబ్దాల తెల
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తున్నది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదవుతున్న రిజిస్ట్రేషన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభు�
సుదూరంలోని కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి, శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సరఫరా చేయడం గొప్ప విషయమని నాగాలాండ్ గ్రూప్-1 అధికారులు కితాబిచ్చారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కు తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి అందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.6,259 కోట్లు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఇచ్చింది రూ.2,085 కోట్లు. తెలంగాణకు ఇచ్చింది రూ.1
Minister Talasani | 69 వ జాతీయ సినిమా అవార్డులలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్( Allu Arjun)కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కు ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ �
TSEAMCET | రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ విద్యాసంవత్సరంలో 16,296 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు .. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో 4,959 స
MP Arvind | బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా భారతీయ జనతా పార్టీకే ఓటు పడుతుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని తదనుగుణంగా రూపొందించినట్టు మీడియా ఎదుట త్రీవ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై నాంప�