కాళేశ్వరం జలాలు నలు దిశలా పారేలా నిర్మించిన కాలువలు జీవనదిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు పూర్తి కాగా, వరదకాలువ మూడు రిజర్వాయర్లుగా మారింది. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ ప్రధాన కాలువల�
BR Ambedkar Secretariat | తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర క్షణాలివి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిలబెట్టుకుంటున్న మధుర ఘట్ట�
నేరాన్ని నిరూపించటానికి ఆధారం కావాలి. ఒక్క క్లూ దొరికినా చాలు.. తీగను పట్టుకొని కొండలను లాగొచ్చు. అలాంటి ఆధారాలను సేకరించి భద్రపరడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నది తెలంగాణ పోలీస్ శాఖలోని ఫింగర్ప్ర�
ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేద�
మూడు దశాబ్దాలుగా పరారీ లో ఉన్న ఇద్దరు నిం దితులను తెలంగాణ సీఐడీ పోలీసులు శు క్రవారం అరెస్టు చేసి, శనివారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఒకరు నకిలీ సర్టిఫికెట్లతో సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు ఇప్పించి, �
భద్రాద్రి సర్కిల్లోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ అడవులు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను కంపా అటవీ ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైస్వాల్ పరిశ�
కొత్తూరు మండలాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 55 లక్షల జడ్పీ నిధుల ప్రొసీడింగ్ను కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలతతో కలిసి ఆ�
ఇది మన తెలంగాణ శ్వేత సౌధం, మన పాలన, పనితీరుకు చిహ్నం. సర్వ సంస్కృతుల మేళవింపుగా దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిర్మించిన అద్భుత కట్టడం.
హీరో రజనీకాంత్కు తెలంగాణలోని అభివృద్ధి కనిపించింది కానీ, రాష్ట్రంలోని గజనీలకు కానరావడం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బాగా అభివృద్ధి చ
అనేక విశిష్టతలతో, ఎన్నెన్నో హంగులతో ముస్తాబైన రాష్ట్ర సచివాలయం ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నుంచే పండుగ సందడి కనిపించింది. ఒక పక్క భవనాన్ని పువ్వులతో ముస్తాబు చేస్తుండగా. మరో పక్క భవనం ముం�
ఇంటర్ విద్య కమిషరేట్కు అనుబంధంగా ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నిర్వహించే షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సుల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
Telangana | హైదరాబాద్ : హరిత ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశంలోనే ప్రథమ సచివాలయమని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నూతన సచివాలయం.. కేసీఆర్ విజన
TS Weather | ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
New Secretariat | రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయంపై భారతీయ జనతా పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారు. ద్వేషపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.