TS Weather | రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Minister KTR | యూకే పర్యటనలో ఉ న్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మం త్రి కే తారక రామారావు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. లండన్లో 22 ఏండ్ల క్రితం దిగిన ఫొటో ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆదివారం షేర్ చేశారు.
TS EAMCET | ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదల కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 నుంచి 30 తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో తల్లులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షణ వలయం ఏర్పాటు చేశారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పెండ్లి అయ్యేవరకూ కేసీఆర్ పెద్దన�
రాష్ట్రంలో మల్లినాథసూరి సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మహాభాష్యకర్త, మహామహోపాధ్యాయ మల్లినాథ సూరి పేరిట సంస్కృత వర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించిన విషయం తెలి�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాతృ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. తల్లి శోభమ్మతోపాటు చిన్నమ్మలు స్వర్ణ, శశికళతో సోదరీమణులు భవానీ, సౌమ్యతో కలిసి కేక్ కట్ చేశారు.
TS Weather Update | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవడంతో ఎండల నుంచి ఊరట కలిగింది. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే శనివారం గరిష్ఠ ఉష్�
Bear | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి ఆదివారం హల్చల్ కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోకి చొరబడడంతో జనం భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి శనివారం రాత్రి ప్రవేశించి ఉ�
Government Schools | పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భా�
హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకే గర్వకారణమైన మహాభాష్య కర్త, మహామహోపాధ్యాయ కొలిచాల మల్లినాథసూర�
డిజిటల్ మీడియాలో తప్పుడు వార్తలను గుర్తించేందుకు టెక్నలాజికల్ టూల్స్ ఉన్నాయని ఎండ్ నౌ ఫౌండేషన్ సీఈవో అనిల్ రాచమల్ల, ఫ్యాక్ట్లీ సంస్థ ఫౌండర్ రాకేశ్ దుబ్బుడు తెలిపారు. తప్పుడు సమాచారాన్ని గుర్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలకు ఇ�