ఈ నెల 16న హైదరాబాద్లో అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కేసీఆర్కు ధన్యవాద సభ పోస్టర్, కరపత్రాలను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిషరించారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గత 4 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగి, ఉక్కపోత ఎక్కువైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో రోజువారీ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
గ్రామాల్లో అంతర్గత రోడ్లు సీసీలుగా మారి అద్దంలా మెరుస్తున్నాయి. ఊట్కూర్ మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అ�
CM KCR | పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ.. పదో వసంతంలో అడుగుతున్నపెడుతున్నది. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను వైభవోపే�
Minister Srinivas Yadav | తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎస్పీరోడ్లోని హనుమాన్ ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం జరిగింది.
విద్యార్థుల ఆందోళనకు తెరదించుతూ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. శుక్రవారం ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజు రెండు సెషన్లలోను ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేసీఆర
టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా ఎన్ జగదీశ్వర్రెడ్డిని నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఓఎస్డీగా
KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయం, ఐటీ నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. లండన్లోని భారత హై కమిషన�
BFHI Recognition | ఖమ్మం జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్’ గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ‘బేబీ బ్రెస్ట్ ఫీడ
ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో టూరిస్టుల గోల చూసినం మనమందరం. ‘రండి, చూడండి, నేర్చుకోండి’ అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన వారికి పనికొచ్చి ఉంటది. భేషజాల వల్ల తెలంగాణ గొప్పతనం రాజకీయ నాయకులు పైకి చెప్పరుగా�
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకుపైగా అందుతుందని తెలంగాణ అంచనా వేయగా.. దానిని కేంద్రం రూ.12 వేల కోట్లకు కుదించింది. అందులోనూ రూ.11,750 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇక గ్రాంట్-ఇ
వార్ధా నదిపై నిర్మించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ తుది డీపీఆర్ను తెలంగాణ సర్కారు కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపింది. రూ.4,550.73 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతుల కోసం విజ్ఞప్త�