కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2023 ర్యాంకింగ్స్లో టాప్ 5 జిల్లాల్లో మూడు తెలంగాణకు చెందినవే ఉండటం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ఇసుక విక్రయ విధానాన్ని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలకు చెక్పెట్టడం, సరసమైన ధరలో వినియోగదారుడికి తక్కువ సమయంలోనే ఇసుకను సమకూ�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నదని మహారాష్ట్రకు చెందిన రైతులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు ప్రశంసించారు. తెలంగాణ మాడల్ను కేవలం మహారాష్ట్ర మాత్రమే కాకుండా యావత్త�
వాణిజ్య పన్నుల శాఖ పనితీరు అద్భుతంగా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొనియాడారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించ�
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇందుకు వీలుగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)2023 నోటిఫికేషన్ను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళ�
అరవై లక్షల ఓట్లు ఇస్తే.. రెండు లక్షల కొలువులు ఇస్తుందట కాంగ్రెస్. ఆ పలుకులు ప్రియాంక గాంధీ నోట చదివించాం కాబట్టి మన తెలంగాణ యూత్ నమ్మాలని పీసీసీ పెద్ద ఉవాచ. దశాబ్దాల తరబడి పాలించిన ఇదే కాంగ్రెస్ నీళ్లు,
అపాయింట్మెంట్ లభ్యతలో ఎదురుచూపులు లేకుండా తత్కాల్, సాధారణ, పీసీసీ క్యాటగిరీలను కలుపుకుని 7,150 అపాయింట్మెంట్స్ ఈ నెల 15 నుంచి 31 వరకు విడుదల చేయనున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి �
రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఇంటర్ వరకు అప్గ్రేడ్ అయ్యాయి. టైప్ -2గా ఉన్న ఈ 38 కేజీబీవీలను టైప్ -3 కేజీబీవీలుగా అప్గ్రేడ్ చేశారు.
పెండ్లింట విషాదం నెలకొన్నది. వివాహానికి ఒక రోజు ముందు విద్యుత్తు షాక్తో వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం తండాలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ-కాంతి దంపతులకు ఇద
తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ మేనమామలా ఉంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నాడని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన �
నల్లగొండ జిల్లా డిండి పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో శ్రవణ్కుమార్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు. డిండి మండల కేంద్రానికి చెందిన బాయరాజు శంకరయ్య ఇంటి స్థలం కాగితాల కోసం గ్రామ పంచాయతీ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోఖా తుఫానుగా మారబోతుందని, దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అ
Srinivas Yadadav | రాజనీతి శాస్త్రం తెలియని ఓ రౌడీ రాజకీయ నేత రేవంత్రెడ్డి అని, ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడు స్థాయిలో ఉన్న అని చెప్పుకుంటూ రాష్ట్రంలో ఓ యాదవ మంత్రిని ఆర్థిక, కుల అహంకారంతో దూషించిన దుష్టుడు, చ