TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు.
ఇంగ్లీషులో ‘గివ్ అండ్ టేక్' అని ఒక సామెత ఉంది. వారేమంటారంటే ‘జి’ అనే అక్షరం టేక్ అనే పదంలోని ‘టి’ కంటే ముందు వస్తుంది కాబట్టి, ఏదైనా మనం మొదటగా ఇస్తేనే అది మనకి తిరిగి వస్తుంది అని. తెలుగు అక్షరమాలలో చూ�
TS EAMCET | టీఎస్ ఎంసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇ�
Telangana | గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రజలను పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో మంగళవారం జనం ఇక్కట్లకు గురయ్యారు.
రాష్ట్రంలో ఎక్కడ, ఏ రకమైన తవ్వకాలకైన కాల్ బిఫోర్ యు డిగ్ (సీబీయూడీ) యాప్ ద్వారా టెలికాం అధికారులకు ముందస్తు సమాచారం అందించాలని, అనుమతి ఇచ్చాకే తవ్వకాలు చేపట్టాలని టెలికాం అధికారులు తెలిపారు. రాష్ట్ర�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రవినాయక్ తెలిపారు. మంగళవారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
వరుసగా ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరికైనా మానసిక సమస్యలుంటే ‘టెలి మానస్' సహాయం తీసుకోవాలని సూచించింది.
Minister Koppula Eshwar | ఇంటర్ వార్షిక ఫలితాల్లో గురుకులాలు దుమ్ములేపాయి. గురుకుల కాలేజీల్లో (TSRJC) ఏకంగా 92శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 63శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. దాదాపు అన్ని ప్ర�
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డు 17వ సమావేశం బుధవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో సమావేశం కొనసాగనున్నది. ఇందులో ప్రధానంగా బోర్డు వార్షిక బడ్జెట్తోపాటు పలు సాంకేతిక అంశాలు, రివర్బోర్డుల గెజిట్ అ�
Satyavathi Rathod | ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో విద్యార్థులు 84శాతం పర్సంటైల్ దక్కించుకున్�
Somesh Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.