Mini AIIMS | గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న మినీ ఎయిమ్స్ కలగానే మిగిలిపోతున్నది. నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలరామారం మండలం మర్యాలలో ఆరెకరాల స్థలం కేటాయ�
Zero Shadow Day | హైదరాబాద్ (Hyderabad) లో మంగళవారం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడింది.
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పది ఫలితాలను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. పది ఫలితాల కోసం ntnews.com అనే వెబ్సైట�
TS Inter Results | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ స
TS Inter Results | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బ
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత వారం రోజుల నుంచి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తీరిక ల�
TS Inter Results | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఒకే ఒక్క క్లిక్తో మెరుపు వ
Jagtial | జగిత్యాల : ఓ తండ్రి ఉపాధి నిమిత్తం పదేండ్ల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. అప్పుడు అతని కుమారుడి వయసు రెండేండ్లు. పదేండ్ల నుంచి గల్ఫ్లోనే ఉంటున్న తండ్రి.. సోమవారమే జగిత్యాలకు వచ్చాడు. ఇక పిల్ల
Khammam | ఖమ్మం : ఓ తల్లి తన ఇద్దరు కుమారులను తామర చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకుంది.
Hyderabad | లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లోనూ హైదరాబాద్ పరుగులు పెడుతున్నది. సకల సదుపాయాలు కలిగిన ఖరీదైన నివాసాలకు రాజధాని నగరంలో భలే గిరాకీ కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నిరుడు ఇదే వ్య
Congress Party | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటంతో. రా ష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం ఇ ప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను డిక్లరేషన్లో పొందుపరిచి అభాసు�
ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంత్రి గంగుల కమలాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్య�