ఓట్ల కోసం రాజకీయం చేసే మాయావతికి అంబేద్కర్ విగ్రహంపై మాట్లాడే నైతిక హక్కులేదని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మండిపడ్డారు. యూపీలోనే దిక్కూ దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణకు వచ్చ�
మంత్రి కేటీఆర్ కృషితో మధ్యమానేరు రిజర్వాయర్లో రూ.1300 కోట్లతో 367 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరమని ముదిరాజ్ మహాసభల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్ష హన్మాండ్లు పేర్క�
TS EAMCET | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఎంసెట్ ఎగ్జామ్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10 నుంచి 1
Telangana | సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సోమవారం అన్�
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల�
KTR | మంచిర్యాల : రాష్ట్రంలో మంచి నాయకత్వాన్ని చేజార్చుకోవద్దు.. కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు మ�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. మంళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయ�
KTR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీలను సందర్శించారు. వాల్యూపిచ్, సనాతన అనలైటిక్స్, రిక్రూట్మెంట్ సర్వీసెస్ కంపెనీ
Jagadish Reddy | హైదరాబాద్ : ఎన్ఆర్ఐ ఐశ్వర్య రెడ్డి మృతిపట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్య రెడ్డి పార్థివదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు మంత్రి కేటీఆర్తో
తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాతారమైంది. ‘ఆదాయాన్ని పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా అనతికాలంల
మహారాష్ట్రలో బీఆర్ఎస్ రోజురోజుకూ మరింత సంచలనం సృష్టిస్తున్నది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది. మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్' ఆదివారం బీఆర్ఎస్లో విలీనమై
రామగుండం పోలీస్ పాలనా భవనం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి కేటీఆర్, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి, ఎమ్మెల్యే చందర్ సహకారంతో 38.50కోట్ల వ్యయంతో 29 ఎకరాల్లో రూపుదిద్ద�
నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు.