జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్విప్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. శనివారం హనుమకొండ బాలసముంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయ న విలేకరులతో
ఆదివాసీ, గిరిజన మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ‘గిరి పోషణ’ కార్యక్రమంపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు కురిపించింది. ఆదివాసీ, గిరిజనుల ఆహార�
తెలంగాణ నుంచి వారణాసికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం అక్కడ అత్యంత సువిశాల వసతి గృహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను దేవాదాయ, ధర్మాదాయ శాఖకు అప్పగించింది.
తెలంగాణకు హరితహారం ప్రకృతికి మణిహారంగా నిలిచిందని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్ అక్తర్ ప్రశంసించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై అధ్యయనం చేసేందుకు శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పర్యట�
దళిత, గిరిజనుల్లో ఇంకా వీడని సా మాజిక, ఆర్థిక వెనుకబాటుతనం.. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉంటేనే అవకా శం.. విదేశీ విద్య అంటే ఆయా వర్గాలకు అం దని ద్రాక్షే.. దాన్ని కలలో కూడా ఊహించని ఆ వర్గాలకు తెలంగాణ రా
గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని సంస్థ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
ఐఐటీల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగియనున్నది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు.
KTR | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్�
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసు�
Palamuru Lift | నాగర్కర్నూల్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ మండల పరిధిలోని
KTR | మహబూబ్నగర్ : ఒకనాడు పాలమూరు అంటే మైగ్రేషన్.. ఇప్పుడు పాలమూరు అంటే ఇరిగేషన్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు పల్లె పల్లెన పల�
గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీన�