గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీన�
బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ ఉందో? లేదో? వారం, పది రోజుల్లో కర్ణాటక ఎన్నికలతో తేలిపోతుందట. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే ఇక్కడెట్ల దాని భవిష్యత్ తేలుతుందనే ప్రశ్న తలెత్తిందా? సరిగ్గా ఇదే డౌట్ను ఖమ్మం వెళ�
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హుస్సేన్సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత
రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రానున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ పరిగి పట్టణ
నగరంలోని పౌరులకు మరింత చేరువగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా వార్డు స్థాయిలో అధికార వికేంద్రకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫిర్య�
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ పలు వేదికలపై మాట్లాడారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.
TSPSC | ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షను మళ్లీ సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్షలు ని�
KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జర
KTR | వరంగల్ : కేవలం యువతలోనే కాకుండా, గవర్ననెన్స్లో కూడా ఇన్నోవేషన్ రావాలి.. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కిట్స్ కాలేజీలో �
CM KCR | హైదరాబాద్ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధున�
KTR | సిద్దిపేట : హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. కరువు ఉన్న ప్రాంతం. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇవి.. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేసామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె�
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన పల్లె రవికుమార్ను సీఎం కేసీఆర్ తెలంగాణ గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో ఉద్యమకారుడికి కా
తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ (ఎస్డబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నిర్మించిన గోదాముల నాణ్యతా ప్రమాణాలను, వినియోగించిన సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం ప్
తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె రవికుమార్గ
ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడని యావత్తు దేశం కొనియాడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ �