వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరా�
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గుట్ట (గజగిరిగుట్ట)ను రక్షిత ప్రాంతంగా గుర్తించాలని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకరెడ్డి కోరారు. బుధవారం ఆయన కొన్నె గుట్టను సందర్శించారు.
చుక్క నీటికోసం రెండు కిలోమీటర్ల దూరం నడక. చిన్నా చితకా, ముసలీ ముతకా అంతా కలిసి బిందెలు పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న ఈ దృశ్యం మహారాష్ట్ర నాసిక్లోని బోర్ధపాడ గ్రామంలోనిది.
రంగారెడ్డి జిల్లా యాచారం పోస్టాఫీస్లో ఘరానా మోసం చోటుచేసుకున్నది. రూ.30లక్షలకుపైగా ఖాతాదారుల సొమ్మును ఓ అధికారి కాజేశాడు. పోస్టాఫీస్లో ఖాతాదారులు జమ చేసుకున్న డబ్బులను లెక్కల్లో చూపకుండా నొక్కేశాడు.
Telangana | హైదరాబాద్ : అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతులకు మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ చెప్పింది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ర్టాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశాల
Bajireddy Govardhan | హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్దాల బతుకు అని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆరోపించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి �
Telangana | హైదరాబాద్ : భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టు
Zero Shadow day | హైదరాబాద్ (Hyderabad) లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడనుంది.
ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ (Sudan) అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దా�
వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహార
మేడే కానుకగా పారిశుద్ధ్య కార్మికుల జీతం మరో రూ.1,000 పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ నగర అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కార్�
ఊరు మేల్కొనక ముందే మేల్కొంటారు.. చెత్తాచెదారంతో నిండిన రహదారులను శుభ్రం చేస్తారు.. గ్రామాలు, పట్టణాలు, నగరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతారు.. మన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తారు.. వాళ్లే పారిశుధ్య కా�
కేయూ నుంచి దూరవిద్య పూర్తి చేసిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. 30 ఏళ్లుగా ఉత్తర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎంపిక చేసిన క
నడి వేసవిలో మండలంలోని రాగన్నగూడెం శివారు వనంవారి మాటు మత్తడి దుంకుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బావులు, బోర్లన్నీ అడుగంటి �