విద్య, వైద్యారోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళికాభివృద్ధి సంఘం �
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పల్లె, పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ, నిత్యం దుర్గంధాన్ని భరిస్తూ కనిపిస్తుంటారు.
బీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ర్టాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో ఐదు రోజులు వర్ష�
CM KCR | అకాల వర్షాలతో కురవడం, పంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం కొనుగోలు చేస్తామిన ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు భరోసానిచ్చారు. వ్యవసాయశాఖ కార్యాచరణపై ముఖ్యమ�
Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంక
Errabelli Dayakar Rao | అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం కాదన్నా.. వద్దన్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్�
NIMS | నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర�
పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాన�
గత నెల 29న రాంగోపాల్పేట్ డివిజన్ కళాసీగూడలో నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును సోమవారం మంత్రి తలసాన�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకోలేకపోతున్నారని, నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై రాకపోవడం అందులో భాగమేనని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అ�
అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లో సోమవారం ఆయన పర్యటించి వర్షాల ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించార�
‘సఫాయన్నా...నీకు సలామన్నా’ నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి సర్కారు నిబద్ధతతో పనిచేస్తున్నది.
మండలంలోని కొల్లూరు, దేపల్లి, కేశవరావుపల్లి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల ధాటికి వరిచేనుల్లో ధాన్యం నేలపాలైంది. ఉదయం పంట పొలాలకు వెళ్ల�
విద్యాశాఖలోని 3,897 ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సీఎం కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె.. సీఎంను కలిసి క్రమబద్ధీకరణ నిర్ణయం చారిత్�