Paddy Procure | హైదరాబాద్ : ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో వేసిన తూకమే ఫైనల్ అని, ఆ తర్వాత మిల్లుల్లో తాలు, తేమ
Summer | హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విల�
TS PCCF | తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా (PCCF And HOFF) రాకేశ్ మోహన్ డోబ్రియాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పని చేసిన పీసీసీఎఫ్ పదవీ విరమణ చేయడంతో డోబ్రియాల్కు ప్రభుత్వం అదనపు బా�
Arjun Loddi కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మెస్రంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఐదు కిలో మీటర్ల (మండల కేంద్రానికి 15 కిలో మీటర్లు) దూరంలోనున్న అర్జున్లొద్ది పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
DOST Admission 2023 | డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచే మొదలుకాబోతున్నది. అందుకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 16 నుంచి జూన�
Mahabubnagar |మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. ఇప్పుడున్న బల్దియాకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ
Study Abroad | విదేశీ చదువులంటే గతంలో సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం. పేద,మధ్య తరగతి వాళ్లు ఆ దిశలో ఆలోచనే చేసేవాళ్లుకాదు. కానిప్పుడు ట్రెండ్ మారింది. విదేశీ చదువుల బాట పడుతున్నవారిలో అత్యధికులు మధ్యతరగతి వర్గ�
Road Accident | రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ప�
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలకు తెర పడలేదు.. కొద్ది రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత తొలగలేదు.. ఎవరెంత చెప్పినా వీసీ రవీందర్ గుప్తా మారట్లేదు. తన తీరు మార్చుకోవట్లేదు. పైగా రోజుకో వివాదం రాజేస్తూ�
Zero FIR | అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం గతంలో బాధితులెవరైనా సమీప పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే.. ‘మీ ప్రాంతం మా పరిధిలో లేదు. అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయండి’ అనే సమాధానం వినిపించేది.
Telangana | డబ్బుల కోసం కన్నతల్లినే హతమార్చాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అందుకోసం ఇంటికి నిప్పటించాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో సోమవ�
బడీడు పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలోపం సాధారణంగా కనిపించే లక్షణాలు. గతంలో జరిపిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్లో 28.9 శాతం మంది తక్కువ బరువు, 21.8 శాతం మంది ఎత్తు తక్కువగా ఉన్నట్లు
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నదని, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎంతో ముందున్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు.
ఎల్బీనగర్ చౌరస్తా ఇకపై శ్రీకాంతాచారి జంక్షన్గా మారనున్నది. మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెడుతున్నట్టు ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవ�
శనగపంట సాగుకు కరువు పరిస్థితులను అధిగమించేలా ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేశారు. పంటలో కరువుకు ప్రభావితమయ్యే జన్యువులను గుర్తించి వాటిలో మార్పులు చేశారు.