తెలంగాణ రాష్ట్ర మ త్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా తెలంగాణ ఉద్యమకారుడు, మత్స్యరంగ నిపుణుడు, జర్నలిస్ట్ పిట్టల రవీందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వైస్ చైర్మన్గా గంగపుత్ర సంఘాల సీనియర్ న�
రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారిగా రాకేశ్ మోహన్ డోబ్రియాల్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన అరణ్యభవన్లో బాధ్యతలు స్వీకరించారు. గతం�
పనిచేసే ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేసే వారిని గుర్తించి, కేసులు నమోదు చేసేందుకు రాష్ట్రప్రభుత్వ మార్గనిర్దేశంలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ మరో కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. షీట�
కేవలం 22 ఏండ్లలోనే దీన్ని చేసి చూపించడం ఎంతమాత్రం చిన్నది కాదు. నిన్నటి మాటకు నేటితో కాలం చెల్లుతున్న సమకాలీన రాజకీయాల్లో, 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటకు తప్పకుండా ఇప్పటిదాకా కట్టుబడి ఉండడం ఎంతో అరుదు. ఆ ఆరు�
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవ�
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్ - 2023 బుధవారం జరుగనుంది. ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 9,005 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 26 పరీక్ష కేంద్�
పద్నాలుగేండ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్
నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉ�
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం బుధవారం జిల్లాలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 2475 మంది విద్య�
మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే గెలుపని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రేగోడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే మండల కేంద్రంల�
దేశంలో తొలి సర్టిఫైడ్ ఆర్గానిక్ పాల ఉత్పత్తుల కంపెనీ అక్షయకల్ప..రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్గానిక్ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతున్నది. శంషాబాద్కు సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన
మత్స్యకారుల జీవితాల్లో ప్రభుత్వం నిరంతరం వెలుగులు నింపుతున్నది. వేసవిలోనూ చెరువులను నిండుకుండల్లా నింపి నిరంతరం మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేవిధంగా పలు పథకాలను అందిస్తూ వారికి చేయూతనిస్తు�
ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి గుండె ఆగిపోయింది. కొడుకు అంత్యక్రియలు జరిగిన గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్లో మంగళవారం జరిగింద
TS Inter | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడ�