తెలంగాణలోని రైతుబంధు పథకా న్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔ రంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆ రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇ�
కుటుంబ కలహాలతో బావిలోకి దూకి భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడే క్రమంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్కుమార్ త�
వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్స్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. హైదరాబాద్లో ఆ సంస్థకు ఇప్పటికే ఉన్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర�
హైదరాబాద్ ఐఐటీ వినూత్న పరిశోధనలకు కేంద్రంగా మారిందని, దేశంలోని ప్రముఖ కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు తమతో ఒప్పందాలు చేసుకోవడం గర్వంగా ఉన్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పీజీ, వృత్తివిద్యా కోర్సుల అభ్యసనకు మాత్రమే జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థిత�
రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
ఈ ఏడాది సముచిత సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేయడంలో చేసిన విశేష కృషికిగాను కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అవార్డును అందుకుంది.
Minister KTR: తెలంగాణ పరిశ్రమల విధానాలు ప్రగతిశీల మార్గంలో ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆయన న్యూయార్క్లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్టేబుల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్
సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ఆగం చేసిన ఆంధ్రా పార్టీలు ఇప్పటికీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడుస్తున్నా ఆ పార్టీలు ఇంకా తీరు మార్చుకోవడం లేదు. అయితే టీ-టీడీ�
మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్ట్రానిక్స్ (Medtronic's) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్లో (Hyderabad) మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ �
కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (CM KCR) అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
నాటి సమైక్య రాష్ట్రంలో గతుకుల రోడ్లపై నరకం చూసిన ఉమ్మడి జిల్లా ప్రజానీకం నేడు స్వరాష్ట్రంలో తళతళా మెరిసే రోడ్లపై దూసుకెళ్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా రోడ్లన్నీ అద్దాల్లా మారడంతో సులువుగా.. సాఫీగా రాక
మండల కేంద్రంలో మూడు రోజులుగా జరిగిన సీఎం కప్ మండల స్థాయి క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరై మాట్లాడారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీ�
రాష్ట్ర దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిష్ఫుడ్ ఫెస్టివల్'ను నిర్వహించనున్నట్టు మత్స్య, పాడిపరిశ్రమల అ భివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.