తెలంగాణలో రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం, చార్జీలు తక్కువగా ఉండటం గొప్ప విషయమని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారు
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను తెలంగాణ, ఏపీకి సమానంగా పంచే అధికారం తమకు లేదని.. నీటి వాటాల పంపకాన్ని చేపట్టబోమని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నందునే.. రాష్ట్రంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య అత్యధికంగా ఉన్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పనిస్థలంలో మహిళా ఉద్యోగినుల భద్రతపై రాష్ట్ర మహిళా భ�
202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతుల
Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్
Koonamneni | కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రాజేస్తున్న బీజేపీ(BJP)కి తెలంగాణలో చోటు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary) కూనంనేని సాంబశివరావు అన్నారు.
Telangana | ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ
Kamareddy | బీర్కూర్ : ‘ మా నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు’ అంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు తక్షణమే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Stray Dogs | ఓ ఆరు వీధి కుక్కలు కలిసి బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది.
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
Minister KTR: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీలు ఆ మీటింగ్కు హాజర�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గజ్వేల్ కొత్తరూపు సంతరించుకుంది. గజ్వేల్ చుట్టూ 21.92 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పూర్తికావచ్చింది. ప్రభుత్వం రూ.233 కోట్లతో విదేశాల్లో మాదిరిగా అత�