వాహనదారులు, ప్రజలకు ప్రయాణ భారం తగ్గింది. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్, మహబూబ్నగర్కు డివిజన్, నియోజకవర్గ కేంద్రాల నుంచి రాకపోకలు సాగించాలంటే భయపడే పరిస్థితులు.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో జిల్లా పరుగులు పెడుతున్నది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామాలు, పట్ట�
Minister KTR | న్యూయార్క్ : న్యూయార్క్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో డిస్కవరీ ప్రతినిధులు భేటీ అయ్యారు. టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్లు, ఫ్రాంచై
Insect | గద్వాల రూరల్ : ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటే.. మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే అచ్చం మనిషి ముఖాన్ని పోలిన కీటకం జోగుళాంబ గ�
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట
తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రం కొనుగోలు చేయగా వాటి బకాయిలు చెల్లించేందుకు మాత్రం అక్కడి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలు �
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పాలీసెట్ (TS Polycet) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,05,656
తెలంగాణ ప్రగతి పరుగు ఆంధ్రజ్యోతికి కంటగింపుగా మారింది. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరడం ఆ పత్రిక జీర్ణించుకోలేకపోతున్నది. దేశమంతా కీర్తిస్తున్న తెలంగాణపై అక్కసు వెళ్�
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్ఫోర