మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, జగిత్యాల జిల్లా కోరుట్లలో దంపతులు, భూపాలపల్లిలో రెండేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. �
నాటి ఆంధ్రుల పాలనలో గొంతెండిన పల్లె ప్రజలకు నేడు స్వరాష్ట్రంలో దూపదీరా స్వచ్ఛమైన జలాలు అందుతున్నాయి. ఒకనాడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బావుల దగ్గర నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకున్న ప్రజల
నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలుస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు �
తెలంగాణలో వైద్య విప్లవం మొదలైందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తనను తాను పునర్నిర్మించుకుంటున్న సమయంలో వైద్యరంగంలో పెనుమార్పులు వస్తున్నాయని తెలిపారు.
CM KCR | రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సాగాలని.. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్
Rice, paper bits from girl’s eye | ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్
Sun Intensity | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Telangana | హైదరాబాద్ : రాబోయే 3 గంటల్లో రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
CPI Narayana | ఈ దేశంలో అవినీతి లేదని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్సేల్గా అవినీతికి పాల్పడుతుందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసమే బీజేపీ ప్రభుత్వం రూ. 2000 నోట్ల చలామణిని నిలుపుదల చే
Karimnagar | ఎనిమిదేండ్ల చిన్నారి తమ కూతురంటూ రెండు కుటుంబాలు పోటీపడుతున్నాయి. తమ పాపేనంటే.. కాదు తమ పాపేనంటూ పట్టుబట్టిన ఘటన శుక్రవారం కరీంనగర్ బాలరక్షా భవన్లో చోటుచేసుకున్నది.
Telangana | రాష్ట్ర కాంగ్రెస్లో ‘కట్టప్ప’లు ఒకరికొకరు గోతులు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.
ప్రపంచ దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ ‘జెనెసిస్' తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. ఇప్పటికే హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో దాదాపు 415 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆ కంపెనీ మరో 497 కోట్ల అదనపు ఇన్వెస్ట్మెం�
బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ అని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ను బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా బీస�
ఇంతకు ఈ ముచ్చట ఇప్పుడెందుకంటే నేను అమెరికా పర్యటనలో డల్లాస్ నగరం ప్లేనో ప్రాంతంలో చూసిన చిన్న వాడమూల గ్రంథాలయం. Little Freelibrary. org అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకాల అర ఇది.