Minister Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో వాతావరణ సమతుల్య ఏర్పడి, సకాలంలో వర్షాలు పడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) అన్నారు. తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో జరుగుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణవైపు (Telangana) చూస్తున్నారని చెప్పారు.
Errabelli Dayaker Rao | కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి సోమనాథ స్మృతి వనంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు.
Navaneeth Rao | ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ నవనీత రావు కన్నుమూశారు. 1985-91 మధ్య ఓయూ వైస్ ఛాన్స్లర్గా నవనీతరావు పని చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్గా కూడా సేవలం�
Coca-Cola Company | తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పలు కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండగా, ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పలు కంపెనీలు.. తమ ప్లాంట్లను మరిం
Harish Rao | తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలా? రాంగ్ లీడర్ కావాలా? అనేది ప్రజలు, మేధావులు ఆలోచించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్�
అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ కోకా-కోలా..తెలంగాణలో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, కంపెనీ ప్ర
Amit Shah | కేంద్ర హోమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటనపై బీజేపీ నేతల్లో ఇంకా నమ్మకం కుదరడం లేదు. ‘షా ఈసారైనా వస్తారా’ అని కమలదళం అంతర్మథనం చెందుతున్నది. ఇప్పటికే అమిత్ షా ఒకసారి ఖమ్మం సభకు వస్తానని చెప్పి చివరి నిమ�
తెలంగాణ ప్రాంత భూములు పత్తి ఉత్పత్తికి ఎంతో అనుకూలమని, మరింత ఉత్పాదకత పెంచేందుకు అవకాశం ఉందని అమెరికాలోని కాటన్ ఇన్కార్పొరేటెడ్లో వ్యవసాయ, పర్యావరణ పరిశోధన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కేటర్ హేక్
వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుపొంది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రులు శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్
తెలంగాణలోని ప్రజలందరూ బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నంతలో అందరికీ సహకరిస్తూ ముందుకు సాగుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్య�
గోద్రేజ్ ఇంటీరియర్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే మూడేండ్లలో తెలంగాణలో 25 కొత్త షోరూంలతోపాటు తన నెట్వర్క్ను 150 రిటైలర్లకు విస్తరించాలనుకుంటున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రె�
Telangana | రాష్ట్రంలోని 71,400 మంది అంగన్వాడీలు, సహాయకుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత వెలుగు నింపింది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వా