తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చిం
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్కు తెలంగాణ స్టార్ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య ఎంపికైంది. హంగ్జులో జరిగే మెగాటోర్నీ కోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఎంపిక చేసిన మహిళల సీనియర్ జట్టులో
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడకు వస్తే తనకు పుట్టింటికి వచ్చినట్టు ఉంటుందని, పోచారంతో తన అనుబంధం అలాంటిదని పే
రాంనగర్ : మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు గన్మ్యాన్ మల్లయ్య అదృశ్యమయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించడం లేదు. ఈ మేరకు మల్లయ్య భార్య హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Amit Shah | ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకుని.. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి సీతారామచంద
Patnam Mahender Reddy | హైదరాబాద్ : ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్రెడ్డికి శాఖలు కేటాయించారు. సమాచార పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను ఆయన కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత
Minister KTR | కోకా కోలా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. సిద్దిపేటలోని ప్లాంట్ను మరింత విస్తరించాలని కోకా కోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో అమెరికాలోన�
Minister Koppula Eshwar | ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
Minister Gangula | సమైక్య పాలనలో ధ్వంసమైన కులవృత్తులను స్వయంపాలనలో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula ) అన్నారు.
అంగన్వాడీ టీచర్లు (anganwadi teacher), హెల్పర్ల (Helpers) ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హర్షం వ్యక్తంచేశారు. అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇ�
కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగు
MLA Shankar Naik | తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి ఊరురా చెరువుల్లో నీలి విప్లవం వచ్చిందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (MLA Shankar Naik ) అన్నారు.
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర