ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొమ్మిదేండ్ల పరిపాలన ట్రైలరే అని, అసలు సినిమా ముందున్నదని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామావు అన్నారు. సీఎం కేసీఆర్ వద్ద ఇంకా అనేక ప్రణాళికలు ఉన్నాయని, త�
ద్య సేవల్లో దేశంలోనే తెలంగాణ మెరుగైన సేవలను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 239 మంది క్షయ వ్యాధిగ్రస్తుల�
ఏండ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల సమస్యకు ఇక తెరపడనున్నది. పోడు పట్టాల పంపిణీ పండుగ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గిరిపుత్రుల కండ్లలో ఆనందం చూడాలనే ఆ సమయం రానే వచ్చింది. రైతును రాజు చేయాలనే తెలంగాణ
తెలంగాణలో సబ్బండవర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ మాడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. అణగారిన వర్గాలకు కేసీఆర్ పాలన వరంగా మారింది.ఉద్యమనాయకుడిగా లంబాడ�
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్హౌస్లో ఉన్న ఆయనకు బుధ
చరిత్రలోనే నిలిచిపోయేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువమంది పోడు పట్టాలు అందనున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా 1,51,195 ఎకరాల భూమిపై హక్కులు కల్పిస్తూ 50,595 మంది పోడు పట్టాలను అందించనున్నారు.
తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిం ది. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్ పిటిషన్లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ప
Telangana | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తొలి ఏకాదశి సందర్భంగా నదీస్నానం చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్పై వెళ్తున్న అతనిపై వెనుక నుంచి మరో బైక్లో వచ్చి
Telangana |బ్యాంకులో డబ్బులు ఉంటాయని తెలుసు.. కానీ ఎక్కడ దాస్తారో ఏడో తరగతి చదువుతున్న ఆ పిల్లాడి బుర్రకు తెలియదు కదా! డబ్బుల కోసం బ్యాంకులో అటు ఇటు తిరిగి ఎక్కడా కనిపించకపోవడంతో తీరిగ్గా ఇంటికి వెళ్లిపోయాడు. ప�
TS Weather | హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరు�
Minister KTR | తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని.. కేసీఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్రామ్�
భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంల
తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్ రావు (MP Damodar rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిన్న వయస్సులోనే సాయి