టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష హాల్టికెట్లు శనివారం నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచింది.
ప్రయత్నలోపం లేకుండా పట్టుదలతో కష్టపడి పనిచేసి అనుకున్నది సాధించడమే నాకు తెలిసింది. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా ప్రారంభించినప్పుడు ‘నువ్వు చేయగలవా’ అంటూ ఎగతాళి చేసి నవ్వుకున్నవాళ్లకు కూడా ఈ రోజు నా �
సింగూరు సింహ గర్జన ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు, పుష్పం ఏవి? బలగం సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు ఎవరు?.. ఇవీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్నలు.
పోలీస్ ఉద్యోగాలకు 97,175 మందిని అర్హులుగా తేల్చినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉద్యోగాల నియామక ప్రక్రియ తుదిదశకు చేరిందని పేర్కొన్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో ఏపీలోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ ఆలిండియా టాపర్గా నిలిచారు.
గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లు, కలల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత పాలకులు గిరిజనుల సమస్యలను గాలికొదిలేశారని, కనీసం పట్ట
లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యూకే నలుమూలల నుంచి ప్రవాస కుటుంబాల సభ్యులు తరలి వచ్చారు.
రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Group-4 Exam | గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8,180 పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, గ్రూప్-4 పరీక్షలో ముఖ్యంగా �
Inter Board | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును జూలై 25వ తేదీ వరకు పొడగించినట్టు ఇంటర్మీడి�
Minister Koppula | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనిరాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు.
TSRTC | సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు
Vemula Prashanth Reddy | పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు
Telangana | సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని లైన్మెన్పై ఓ ఇంటి యజమాని పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించాడు.