బోగస్ కంపెనీలను సృష్టించి రూ.45.67 కోట్ల మేరకు జీఎస్టీ రీఫండ్ పొంది భారీ మోసానికి పాల్పడ్డ ఓ ముఠా గుట్టును తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ రట్టు చేసింది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, కోర్టు ఎదుటు హాజరుపరిచ�
తెలంగాణ): జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌ
పదేండ్ల కిందటి ముచ్చట. ‘గుజరాత్ మాడల్' మేడిపండు చందం అని తెలియని రోజులవి. సందర్భం దొరికిందే తడవుగా మోదీ తన ఆలోచనా ధోరణిని ప్రజలపైకి విస్తృతంగా విసురుతున్న సమయమది. అలాంటి సన్నివేశమే ఢిల్లీలోని శ్రీరామ్
Telangana | తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది కమిషనర్లు, ఎస్పీలను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. వారి స్థానంలో కొత్త వారిని నియ
MLA Koneru Konappa | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బెజ్జూర్
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మండలి విప్, హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి(Padi Kaushik Reddy )పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామా�
Minister Niranjan Reddy | పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాసాప
MLA Jogu Ramanna | : అరవై ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలే దేశాన్ని సర్వ నాశనం చేశాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్19 లోని వరలక్ష్మీనగర్కు చెందిన 300 మ�
MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తోపాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే ప
MLA Ramanna | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ పర్యటనలో పచ్చి అబద్దాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు చిల్లర రాజకీయాలను తలపించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA Ramanna )విమర్శించారు. బుధవారం మీడియా సమావేశం
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా ధర్మపురి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన �
MP Prabhakar Reddy | రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన మండల బీజేపీ ప్�
MLA Rohit Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, పార్టీ కార్యకర్తలు, నాయకులు కలసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి(MLA Rohit Reddy) అన్నారు. బుధవారం మండలం�
MLA Saidireddy | సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) అన్నారు. బుధవారం హుజు�