MLA Konappa | రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నదని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం కౌటాలలో దివ్�
Minister Errabelli | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తండాలను నూతన గ్రామపంచాయతీలుగా చేసిన ఘన�
Revanth Reddy | అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రేవంత్రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేశారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సన్నా
Lasya Nanditha | కర్ణాటక సంగీతం అంటే ప్రాణం. కచేరీ చేయాలని కోరిక. కానీ, నాన్న సాయన్న ఆదేశంతో ప్రజా జీవితంలోకి వచ్చింది. జయాపజయాలకు అతీతంగా ప్రజల మధ్యన నిలిచింది, జన హృదయాలు గెలిచింది. తండ్రి హఠాన్మరణంతో పెద్ద దిక్కు�
Heavy Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల
MP Arvind | ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్త�
Telangana | రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు దాని పరిధిలోని మానవ వన�
Double Bedroom Housing Scheme | రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలినవి ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతా ల్లో �
Telangana | అసలే వారిది పేద కుటుంబం. నలుగురు సంతానం. అంద రూ పుట్టుకతోనే దివ్యాంగులు. కాళ్లు, చేతులు వంకర్లు తిరగడంతో ఏ పనీ చేసుకోలేని దయనీయ స్థితి. కుటుంబం గడవడమే కష్టమైన దుస్థితి. ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్క
Secretariat | రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలను శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్�
Dharani | ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది.
వరంగల్లో (Warangal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు వరంగల్లో భమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCR) తెలిపింది.
దేశంలోఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.10లోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్య�
ఒక వార్త కంటే ఫొటో ఎంతో విలువైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ�