CM Revanth | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్లో
Chandrababu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) తన పరిధి దాటి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ(BRS party) సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి(Y Satish Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ ప్రభుత�
Brutally Murdered | పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకు బండరాయితో మోది హతమార్చిన సంఘటన(Brutally Murdered)సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల(Pusala)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చె�
MLA Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్ రావొద్దని అభిమానులకు(Fans) ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెంద�
Union Minister Kishan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం కేసీఆ
Fire accident | హనుమకొండ(Hanumakonda) నగరంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(Government Maternity Hospital)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. హాస్పిటల్లోని స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెం�
Sangareddy | బస్సు డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ఆయన ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పెను నష్టం జరిగి ఉండేది. హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ముంబై వెళ్తున్న ప్రైవేటు బస్సు(Private bus) అర�
Maoist arrested | మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో తన ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా..సికాస కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని(Godavarikhani)కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అ�
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగ�
కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో ఈసారి ఐపీఎస్లలో భారీగా మార్పులు ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. ‘గతంనుంచి కాంగ్రెస్�
రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..తనకు విశ్వాసపాత్రులుగా ఉండే అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసుకొనే పనిని ప్రారంభించింది. అందులోభాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా స
పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి. కడుపునిండా తిండిపెట్టాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు సాగుతో దొరుకుతున్నదని అంటున్నారు రెంజల్, బిచ్కుంద రైతులు.