Minister KTR | నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కరప్షన్కు కేరాఫ్ కాంగ్రెస్ (Congress) పార్టీ అని.. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వ�
కేశూభాయ్ పటేల్ మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని దొడ్డిదారిన కైవసం చేసుకున్నారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. అనేక కల్పనలు సృష్టించి అభివృద్ధి, ఆర్థిక వ్యవస
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందాన్ని దీర్ఘకాలంపాటు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఏపీ పదే పదే ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నదని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వాదనలను పరిగణనలోకి త
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా రూపొందిందని, ప్రపంచ దేశాలు నగరంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తె�
Indra Sena Reddy | త్రిపుర గవర్నర్గా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం రా�
TS Elections Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఇలా అనుమానం వచ్చినవారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన ద�
Minister Niranjan Reddy | మాది పేదల ప్రభుత్వం. సామాన్యులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పోచమ్మగుడి కాలనీలో వార�
Pravalika | ప్రవళిక(Pravalika) ఆత్మహత్య విషయంలో సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్ మానవవీయంగా స్పందించారని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంశీమోహన్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవళిక ఆత్మహత
MLA Kranthi Kiran | రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చోటులేదని మరో సారి బీఆర్ఎస్ విజయం సాధించడ ఖాయమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran) అన్నారు. బుధవారం చౌటకూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ , బీఎస్పీ పార్టీల నా
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
MLA Rathod Bapurao | ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించినందుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు((Boath MLA Rathod Bapu rao)పై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే 2012లో ఆదిలాబాద్ సమీపంలోని బట�
జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి(Patel Prabhakar Reddy)తో పాటు గద్వాల్ మండల పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్�
KTR | ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పార�