రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోత
విశాల్ హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమా చూశారా? వ్యక్తిగత సమాచారంతో సైబర్ నేరగాళ్లు సామాన్యులను ఆర్థికంగా ఎలా దెబ్బతీస్తారన్న విషయాన్ని చిత్రంలో చూసి సగటు ప్రేక్షకుడు నిశ్చేష్టుడయ్యాడు.
గ్రేటర్లో వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న డొయాన్స్కాలనీలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇటీవలె అద్దెకు వచ్చిన వి�
విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్ బుధవారం విందు ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఇచ్చిన ఈ విందుకు అమెరికా, ఇరాన్, తురియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్�
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే.. పెగడపల్లికి చెందిన రైతు మీనుగు సాంబయ్య (42) నీళ్లు పారించేంద
TSRTC | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని �
Revanth Reddy |హైదరాబాద్: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ర్టాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం ర
Kondagattu temple | జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు(Kondagattu temple) ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీ( Hundi)నగదు లెక్కిస్తున్న క్రమంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు.
Sheep units | ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ(Sheep units) పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్(Balaraju Yadav) డిమాండ్ చేశారు.
Podu Farmers | పోడు రైతుల(Podu farmers)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. జిల్లాలోని ఎర్రబోడు, మాణిక్యారంలో అటవీ శాఖ అధికారులు(Forest officials )నాటిన మొక్కలు తొలగించారని ఆరోపిస్తూ పోడు రైతులపై కేసులు నమోదు చేశారు.
MLA Krishnamohan Reddy | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల తొలి సీఎం కేసీఆర్ పాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Krishnamoh