Krishna Mohan Reddy | విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టికి పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
Minor assault case | బాలికపై లైంగిక దాడి(Minor assault)కి పాల్పడిన కేసులో నిందితుడికి పది సంవత్సరాల జైలు(Jail) శిక్ష విధిస్తూ అసిఫాబాద్ జిల్లా(Asifabad dist) సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.వి రమేశ్ తీర్పు ఇచ్చారు.
Kaleswaram project | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్(Mahadevpur)లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram project)కు సంబంధించి మూడు రోజులు పాటు చేసిన విజిలెన్స్ తనిఖీలు(Vigilance inspections) గురువారం ముగిశాయి.
CP Srinivas Reddy | ట్రాఫిక్ నిబంధనల(Traffic rules)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హెచ్సీఎస్సీ ద్వారా ట్రాఫిక్పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని హైదారాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) అన్నారు.
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ వద్ద పలు దళిత సంఘాలు ధర్నా(Dharna) చేశాయి.
Fake certificate | విదేశాలకు వెళ్లడానికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్( Fake certificate) కొనుగోలు చేసిన యువకుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం అరెస్టు చేసింది.
రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద�
ప్రజాపాలన దరఖాస్తులో శివుడి పేరుతో దరఖాస్తు చేసిన ఘటన మరువకముందే.. తాజాగా సోనియాగాంధీ పేరిట ఓ ఆకతాయి నింపిన అభయహస్తం ఫారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కే�