అనుభవం అన్నది భాషలోని చాలా గొప్ప పదాల్లో ఒకటి. ఎందుకంటే కనిపెంచిన తల్లిదండ్రులు, చదువు నేర్పిన ఉపాధ్యాయులు, ఇరుగు పొరుగు పెద్దవాళ్లు, సమాజంలో ఇతరులు చెప్పినా నేర్చుకోని పాఠం అనుభవం నేర్పిస్తుంది. స్వయంగ
పూర్తిగా అడుగంటే పరిస్థితులు ఉంటే నీటి కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఎంత ఖర్చయినా పెట్టవచ్చు. ఎంత నష్టాన్ని అయినా భరించవచ్చు. ఆ అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నీళ్ల కోసం చేస్తున్న ప్రయత్నం అనేక అనుమానాలకు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో వివక్ష, రాజకీయ జోక్యం పెరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన బదిలీల్లో క్లీన్చిట్ ఉన్నవ
రాష్ట్రప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చి నా.. పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారులు సుముఖంగా లేరని తెలుస్తున్నది. మొత్తం 3.56 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండ గా.. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు 1.05 కోట్ల చలాన్లు �
రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ బయోఏషియా సదస్సు నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ�
తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా అన్నారు. అమెరికా నుంచి ప్రత
భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సచివాలయంలో తొలిసారి సమావేశమైంది. కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్కుమార్, రేమండ్పీటర్, మధుసూదన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల�
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్కు బదులు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై
CM Revanth | ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన �
Kothakonda jathara | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉచిత వీఐపీ దర్శనం(Free VIP darshanam) రద్దు(Canceled) చేసినట్లు ఆలయ ఈవో కిషన్రావు గురువారం వెల్లడించారు.
Krishna Mohan Reddy | విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టికి పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.